మెదక్ జిల్లాలో చిరుత కలకలం

మెదక్ జిల్లాలో చిరుత కలకలం

పెద్ద శంకరంపేట..

మెదక్ జిల్లాలోని పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కులలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామునే అదే గ్రామానికి చెందిన ఒక రైతు పొలం వద్ద ఉన్న లేగదూడపై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని ధ్రువీకరించారు. గ్రామస్తులు రాత్రి వేల ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్దకు వెళ్లాలంటే గుంపులుగా కలిసి వెళ్లాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు.

Related Posts
పుష్ప ప్రీమియర్ షో ఘటనపై స్పందన, భాస్కర్ కుటుంబానికి అండగా నిలబడతాం
Dil Raju

ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం.ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం.ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య Read more

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
sridarbabu

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, Read more

అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్
అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో జరిగిన విధ్వంసంతో సంబంధం లేదన్న కాంగ్రెస్ ఈ ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో, ప్రధాన నిందితుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి Read more

మలక్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో అగ్ని ప్రమాదం – 5 బైకులు దగ్ధం
Fire accident at Malakpet m

హైదరాబాద్‌, డిసెంబర్ 6: మలక్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఐదు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిత్యం Read more