Gadari Kishore Kumar

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ కాదు మున్నా భాయ్ ఇంజనీర్ అని ఎద్దేవా చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామన్నపేటలో పెట్టనున్న అదానీ – అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది.. దీనిపై కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కాదు.. ముందు రేవంత్ రెడ్డి మూతికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూతికి ప్రక్షాళన చేయాలన్నారు.

మూసీ ప్రక్షాళన చేస్తే.. నల్లగొండ జిల్లా ప్రజలకు లాభం కలుగుతుంటే.. దానిని అడ్డుకుంటరా మీరు అని చెప్పేసి చేతకానీ కొజ్జా వెంకట్ రెడ్డి మాట్లాడుతాడు. నల్లగొండోల్లకు ఇబ్బంది పెడతారా..? మీరు. నల్లగొండ రైతాంగానికి వ్యతిరేకమా..? మీరు నోటికి ఎంతొస్తే.. అంత ఇష్టమొచ్చిన మాటలు.. మనిషి బౌగోళికంగా ఉన్నట్టువంటి హైట్, పర్సనాలిటీ మీద మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయావు.. యాడ పన్నావు చెప్పు నువ్వు. రావాలే కదా.. నీ ప్రజల కోసం నువ్వు రావాలి. ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మా వాళ్లకు ఇబ్బంది కలుగతదని ఎందుకు అడగడం లేదని కిషోర్ ప్రశ్నించారు.

Related Posts
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఉదయం 9 గంటల వరకూ 6.61 శాతం పోలింగ్‌..
Maharashtra and Jharkhand assembly elections. 6.61 percent polling till 9 am

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జార్ఖండ్ విషయంలో కొంత ప్రశాంతత ఉండగా.. మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున కూడా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. Read more

ఝార్ఖండ్‌లో భట్టివిక్రమార్క బిజీ బిజీ
Bhatti's key announcement on ration cards

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్‌గా ఏఐసీసీ నియమించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ Read more

తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

పంచాయతీల్లో అభివృద్ధి పనులపై పవన్ సమీక్ష
pawan kalyan to participate in palle panduga in kankipadu

రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *