Meenakshi Chaudhary: ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!

Meenakshi Chaudhary: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించారు. షూటింగ్ బిజీ నుంచి చిన్న విరామం తీసుకున్న ఆమె, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటన అనంతరం ఆమె తన సోషల్ మీడియా వేదికగా తిరుమలలో గడిపిన క్షణాలను, అక్కడ కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు. Read also: Social media law : విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ … Continue reading Meenakshi Chaudhary: ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!