TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై డిజిటల్ ముడుపులు

తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా స్వామివారికి మొక్కులు చెల్లించే క్రమంలో హుండీలో నగదు లేదా నాణేలు వేస్తుంటారు. అయితే, భక్తుల వద్ద చిల్లర లేకపోయినా లేదా నగదు అందుబాటులో లేకపోయినా ఇబ్బంది పడకుండా ‘ముడుపు పత్రం’ అనే విధానాన్ని తీసుకురానుంది. నేడు జరిగే పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనివల్ల భక్తులు ఎలాంటి టెన్షన్ లేకుండా తమ మొక్కులను సమర్పించుకోవచ్చు. … Continue reading TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై డిజిటల్ ముడుపులు