Revanth Reddy: తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు.. 

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఉండే భారీ ఫీజుల భారం నుంచి సామాన్య ప్రజలను తప్పించడమే ఈ భారీ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి మండలంలో కనీసం రెండు స్కూళ్లను అగ్రశ్రేణి … Continue reading Revanth Reddy: తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు..