Indian Elections: ఓటు హక్కుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో ప్రతి పౌరుడు ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు (supreme court) అభిప్రాయపడింది. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న ధనవంతులు మరియు బాగా చదువుకున్న వారు దశాబ్దాలుగా ఓటింగ్కు దూరంగా ఉండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత అని కోర్టు గుర్తు చేసింది. విద్యావంతులే ఓటు వేయకపోతే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశంపై … Continue reading Indian Elections: ఓటు హక్కుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed