Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ ఇతర రంగాల కొనుగోళ్లు సూచీలకు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, లోహాలు, వినియోగ వస్తువుల రంగాల్లో పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 283 పాయింట్లు పెరిగి 83,734 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ 50 93 పాయింట్లు లాభపడి 25,819 వద్ద నిలిచింది. నిఫ్టీ వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగియడం మార్కెట్ బలాన్ని చూపుతోంది. Read … Continue reading Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు