Srisailam: అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ రథోత్సవం
Srisailam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆరుద్రా నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు వేకువజామునే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మరియు అన్నాభిషేకం నిర్వహించారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక సంకల్పాలు పఠించి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. Read also: Andhra Pradesh: మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు The most magnificent Golden Chariot Festival … Continue reading Srisailam: అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ రథోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed