Minister Satya Kumar: కలుషిత నీరే అతిసారానికి ప్రధాన కారణం

శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ప్రబలిన అతిసార డయేరియా (Diarrhea) వ్యాధికి కలుషిత నీరే ప్రధాన కారణమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీరు మురుగు నీటితో కలవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టడానికి వైద్య శాఖ ఇప్పటికే రంగంలోకి దిగి బాధితులకు మెరుగైన … Continue reading Minister Satya Kumar: కలుషిత నీరే అతిసారానికి ప్రధాన కారణం