Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనం ఇక ఖమ్మంలోనే
ఖమ్మం జిల్లాలో ఆధ్యాత్మిక రంగానికి మరో కీలక మైలురాయి చేరువవుతోంది. ఇప్పటికే భద్రాచలం ఆలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుండగా, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ధంసలాపురం గ్రామ పరిధిలో 20 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఈ నిర్ణయం జిల్లాను ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు. READ also: Medaram Jatara: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం Tirumala … Continue reading Revanth Reddy: తిరుమల శ్రీవారి దర్శనం ఇక ఖమ్మంలోనే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed