Raghurama Krishna Raju case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు సంబంధించి గుంటూరు న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు … Continue reading Raghurama Krishna Raju case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు