India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

అఫ్గానిస్థాన్‌(Afghanistan)పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరపడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పౌరులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ ఒక ప్రకటనను విడుదుల చేశారు. ‘పవిత్ర రంజాన్​ నెలలో మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టం దారితీసిన అప్గాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు … Continue reading India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌