Andhra Pradesh: మహానంది ఆలయానికి విజయవాడ భక్తురాలి భారీ విరాళం

Andhra Pradesh: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయానికి ఒక భక్తురాలు తన ఉదారతను చాటుకున్నారు. విజయవాడకు చెందిన వైభవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్ డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి ఆలయ అభివృద్ధి కోసం రూ.80 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రాథమికంగా రూ.30 లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ నిధులతో ఆలయ ప్రధాన ద్వారాలకు ఇత్తడి గేట్లు మరియు గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. భక్తురాలి సేవా గుణాన్ని ఆలయ ఈవో మరియు … Continue reading Andhra Pradesh: మహానంది ఆలయానికి విజయవాడ భక్తురాలి భారీ విరాళం