KTR Khammam Visit: భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూముల బాధితులను ప్రత్యక్షంగా కలిశారు. అక్కడ నివసిస్తున్న పేదల కష్టాలను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. నిలువనీడ లేక ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న తమపై అధికారులు కఠినంగా వ్యవహరించడంపై బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. పేదల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Read also: VK Shashikala New Party: ‘చిన్నమ్మ’ కొత్త … Continue reading KTR Khammam Visit: భూదాన్ బాధితులకు కేటీఆర్ భరోసా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed