Telangana Assembly: స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?
Telangana Assembly: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కడియం శ్రీహరి మనస్ఫూర్తిగా స్వాగతించారు. ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పు చట్టబద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. Read also: Netflix in hyderabad: ఐలైన్ స్టూడియోస్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి What did Kadiyam Srihari say about the Speaker’s … Continue reading Telangana Assembly: స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed