Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్
సింధూ జలాల ఒప్పందంపై మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తెలిపిన వేళ, భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విచారణలో తాము పాల్గొనబోమని స్పష్టం చేసింది. భారత్- పాకిస్థాన్ సింధు జలాల ఒప్పందానికి (IWT) సంబంధించి కొత్త విచారణలు, ఆదేశాలతో హేగ్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్ట్ (COA) ముందుకు సాగుతున్న వేళ, ఈ విచారణల చట్టబద్ధతను గుర్తించబోమని భారత్ తేల్చిచెప్పింది. జల విద్యుత్ కేంద్రాల కార్యాచరణ పాండేజ్ లాగ్బుక్లను సమర్పించాలని వారం క్రితం COA భారత్కు … Continue reading Pakistan: సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed