Hyderabad Railway: ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ‘రైల్ పార్సిల్ యాప్’ ద్వారా ఇంటి వద్దకే సరుకు బుకింగ్ మరియు డెలివరీ సేవలను ప్రారంభిస్తోంది. ఈ సేవను ముందుగా హైదరాబాద్ విభాగంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రజలు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సరుకును పంపించే సౌకర్యం లభిస్తుంది. రైల్వే సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి పార్సిళ్లను స్వీకరిస్తారు. ఇది సాధారణ ప్రజలకు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేస్తుంది. Read also: Indian Railways: … Continue reading Hyderabad Railway: ప్రారంభం కానున్న రైల్వే హోమ్ డెలివరీ సేవలు