Delhi NCR launch: అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో భారత్ టాక్సీ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యాప్ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే తొలి సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 2025 డిసెంబర్ 2న ఢిల్లీ-ఎన్సీఆర్ మరియు గుజరాత్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. రెండు నెలల్లో సానుకూల ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. Read also: US: బంగారం ధరల పెరుగుదలపై అమెరికా … Continue reading Delhi NCR launch: అమిత్ షా చేతుల మీదుగా భారత్ టాక్సీ లాంచ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed