Chandrababu Naidu: ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి
ప్రజలు నిత్యం వినియోగించే ఆహర పదార్ధాలపై కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కాలం చెల్లిన పాలు, సంబంధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా అవసరమన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు వర్చువల్ సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు పి, నారాయణ, డాక్టర్ నిమ్మల రామానాయుడు, మున్సిపల్, ఆరోగ్య శాఖ … Continue reading Chandrababu Naidu: ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed