Chandrababu Naidu: జగన్ పరామర్శలపై బాబు ఆగ్రహం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్‌పై విరుచుకుపడ్డారు. పరామర్శల పేరుతో జగన్ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గంజాయి బ్యాచ్‌తో కలిసి ఇలాంటి యాత్రలు చేయడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించారు. Read also: Khamenei Death: ఖమేనీ హత్యపై మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్ Babu is angry over Jagan’s consultations అంబులెన్స్‌ల నిలిపివేతపై సెటైర్లు వైసీపీ శ్రేణుల హడావుడి వల్ల … Continue reading Chandrababu Naidu: జగన్ పరామర్శలపై బాబు ఆగ్రహం