Andhra Pradesh: ఉత్తరాంధ్రలో పడిపోయిన కూరగాయల ధరలు

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన దేవరాపల్లి, వేపాడ, అనంతగిరి మండలాల్లో రైతులు వందలాది ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంటను వ్యాపారులు విశాఖ, అనకాపల్లి వంటి ప్రధాన నగరాలకు తరలిస్తుంటారు. అయితే గత వారం రోజులుగా మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. Read also: Andhra pradesh politics: శాసనమండలిలో మాటల యుద్ధం Vegetable prices have fallen in Uttar Andhra టమాటా మరియు … Continue reading Andhra Pradesh: ఉత్తరాంధ్రలో పడిపోయిన కూరగాయల ధరలు