AP Politics: నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని: మంత్రి లోకేశ్

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.కొలంబోలో భారత్ – పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటనకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ నిధులు వాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై మంత్రి సెటైర్ వేశారు. Read Also: Andhra Pradesh: నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం లోకేశ్ ఎద్దేవా … Continue reading AP Politics: నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని: మంత్రి లోకేశ్