ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా, ఆ సెగలు ఇంకా చల్లారలేదు. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. రాష్ట్ర విభజన జరిగిన రోజును ఆయన బ్లాక్ డేగా అభివర్ణించడంతో తెలంగాణ రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిని తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సెంటిమెంట్ను మరోసారి రాజేసేలా … Continue reading Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో తీవ్ర దుమారం
Copy and paste this URL into your WordPress site to embed
Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో తీవ్ర దుమారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా, ఆ సెగలు ఇంకా చల్లారలేదు. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. రాష్ట్ర విభజన జరిగిన రోజును ఆయన బ్లాక్ డేగా అభివర్ణించడంతో తెలంగాణ రాజకీయ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు దీనిని తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ సెంటిమెంట్ను మరోసారి రాజేసేలా … Continue reading Loksabha: లావు వ్యాఖ్యలతో లోక్ సభలో తీవ్ర దుమారం