Andhra Pradesh: మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు
శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర ఆలయం లో మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి వద్ద వంశధార నదీతీరంలో స్వామివారి ఉత్సవమూర్తులకు చక్ర తీర్థ స్నానాలు ఘనంగా చేపట్టారు. విశాఖపట్నం, విజయనగరం, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11:45 గంటలకు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను దక్షిణ ద్వారం ద్వారా మంగళవాయిద్యాల మధ్య బయటకు తీసుకువచ్చారు. ఆర్డీవో సాయి ప్రత్యూష కొబ్బరికాయ … Continue reading Andhra Pradesh: మహాశివరాత్రి ముగింపు ఉత్సవాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed