Telugu News: Yadadri: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  ఈఈ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం(punyaksetram) (Shrine)యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేస్తున్న వూదెపు వెంకట రామారావు ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.1,90,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన తెలంగాణ దేవాదాయ శాఖ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  Read Also: Trump-Jinping: ట్రంప్-జిన్‌పింగ్ … Continue reading Telugu News: Yadadri: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన  ఈఈ