Telugu News: weather: నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి

గతవారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు చలికి (cold) వణికిపోతున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు (శుక్రవారం) హైదరాబాద్లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదైంది. దీంతో చలి అమాంతం పెరిగిపోయింది. రాజేంద్రనగర్ లో 10.7, బిహెచ్ ఎల్ లో 11.1, బొల్లారం,మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్ లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. Read Also: D Mart: డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్ల … Continue reading Telugu News: weather: నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి