vaartha live news : Vande Bharat : సికింద్రాబాద్ నుంచి మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు
హైదరాబాద్, పూణే మధ్య (Between Hyderabad and Pune) సికింద్రాబాద్–నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ (Vande Bharat) రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రైలు కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రైల్వే అధికారులు ప్రకారం, ఈ కొత్త సేవలతో ప్రయాణ సమయం రెండు నుంచి మూడు గంటలు తగ్గనుంది.భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లు మొదట్లో టికెట్ రేట్లపై విమర్శలు ఎదుర్కొన్నాయి. … Continue reading vaartha live news : Vande Bharat : సికింద్రాబాద్ నుంచి మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed