News Telugu: TSSPDCL: హైదరాబాద్‌లో కరెంట్ వైర్లకు గుడ్ బై.. ఇకన్నీ భూగర్భ లోనే

గ్రేటర్ హైదరాబాద్‌లోని విద్యుత్ (current) వ్యవస్థను సమూలంగా మార్చే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. నగరంలో ప్రస్తుతం ఉన్న ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలను పూర్తిగా భూగర్భ కేబుళ్ల (UG) వ్యవస్థతో మార్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అధికారుల అంచనాకు ప్రకారం, ప్రాజెక్టుకు రూ.14,725 కోట్ల వ్యయం పడనుంది. Read also: GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌కు కేబినెట్ ఆమోదం | హైదరాబాద్ పరిధి విస్తరణ… Goodbye to current wires in Hyderabad.. Now everything … Continue reading News Telugu: TSSPDCL: హైదరాబాద్‌లో కరెంట్ వైర్లకు గుడ్ బై.. ఇకన్నీ భూగర్భ లోనే