Telugu News: TSRTC: ఎంజీబీఎస్‌లో బస్సు సర్వీసులు పునఃప్రారంభం

హైదరాబాద్‌లోని మూసీ నది వరద ఉద్ధృతి తగ్గడంతో నగరానికి ఊరట లభించింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వరద నీరు తగ్గినా, స్టేషన్ ప్రాంగణం(Station premises) అంతా బురదతో కప్పబడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. Read Also: CM Revanth Reddy: నేడు రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం శుభ్రపరిచే పనులు జోరుగా ఎంజీబీఎస్‌కు వచ్చే … Continue reading Telugu News: TSRTC: ఎంజీబీఎస్‌లో బస్సు సర్వీసులు పునఃప్రారంభం