TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

TGSRTC: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు (Electric AC bus) ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Read Also: Kathanpalli: మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ … Continue reading TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు