TG: నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం
పేదలకు అత్యాధునిక వైద్యం హైదరాబాద్ (జూబ్లీహిల్స్) : పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarasimha) స్పష్టం చేశారు. (TG) నిమ్స్ లో ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్ ల్యాబ్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రముఖ అమెరికన్ బయోటెక్నాలజీ సంస్థ తులసి థెరప్యుటిక్స్ సహకారంతో నిమ్స్ లో ఈ స్టెమ్ సెల్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాన్య … Continue reading TG: నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed