TG: మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

తెలంగాణలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మేడారం మహా జాతర ముగిసిన వెంటనే హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఈ.కృష్ణప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామి పర్యవేక్షించారు. ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా, తొలి రోజు 125 హుండీల లెక్కింపు పూర్తయింది. అధికారులు చెప్పిన … Continue reading TG: మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?