News Telugu: TG: ట్రైన్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రూ.3,200 కోట్లతో భద్రతా కవచం
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ జోన్ పరిధిలో కొన్ని ప్రధాన మార్గాల్లో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచేలా అనుమతి లభించింది. అధిక వేగ రైళ్లను సురక్షితంగా నడపడానికి రైల్వే భారీ స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటోంది. ట్రాక్లపైకి పశువులు, పాదచారులు, వాహనాలు ప్రమాదవశాత్తు ప్రవేశించకుండా ఉండేందుకు ఈ-ఫెన్సింగ్తో పాటు సరిహద్దు గోడల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 3,200 కోట్ల రూపాయలు కేటాయించారు. Read also: KTR: … Continue reading News Telugu: TG: ట్రైన్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రూ.3,200 కోట్లతో భద్రతా కవచం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed