Telugu News: TG: బస్సు ప్రమాద విషాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు(RTC bus) ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 25 మంది మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా తాండూరు, చేవెళ్ల ప్రాంతాలకు చెందిన వారేనని సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. Read Also: Ramya Krishna: అమ్మోరు’ అమ్మవారు, ‘శివగామి’ రాజమాత – కొత్త లుక్ ఘటనాస్థలం వద్ద స్థానికుల నిరసన ఈ ఘోర ప్రమాదం … Continue reading Telugu News: TG: బస్సు ప్రమాద విషాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed