News Telugu: TG: చెరుకు రైతులకు కూడా బోనస్..? నేరుగా రైతుల అకౌంట్లోకే..

తెలంగాణలోని చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రతి క్వింటాల సన్న ధాన్యానికి ఇచ్చే రూ.500 బోనస్‌ను చెరుకు పంటకూ వర్తింపచేయాలని రైతులు కోరుతున్నారు. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఈ బోనస్ విషయాన్ని అంగీకరించిందని తెలుస్తోంది. Read also: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య Bonus for sugarcane farmers … Continue reading News Telugu: TG: చెరుకు రైతులకు కూడా బోనస్..? నేరుగా రైతుల అకౌంట్లోకే..