Latest News: TG: సన్నవడ్ల రైతులకు భారీ ఊరట.. రేపటి నుంచే రూ.500 బోనస్ నగదు జమ!
తెలంగాణ(TG) రాష్ట్రంలో సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు నాణ్యమైన ధాన్య ఉత్పత్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సన్న వరి బోనస్ పథకానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులకు మొత్తం రూ.649 కోట్లను చెల్లించనున్నారు. అన్ని పరిపాలనా అనుమతులు పూర్తికావడంతో సోమవారం నుంచే బోనస్ నిధుల జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల … Continue reading Latest News: TG: సన్నవడ్ల రైతులకు భారీ ఊరట.. రేపటి నుంచే రూ.500 బోనస్ నగదు జమ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed