Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై ఈ లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు.మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఆ ప్రకటన ఆధారంగానే కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. Read also: Kalwakurthy: శ్రీశైలం–హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి Union Minister Kishan Reddy … Continue reading Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed