Telangana: 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా బంద్!
Telangana : రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాలకు రైతు భరోసాను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ అధికవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ విస్తీర్ణంలో ఎటువంటి పంటలు పండించడం లేదని గుర్తించింది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ … Continue reading Telangana: 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా బంద్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed