Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం
రూ.1056 కోట్లతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు హైదరాబాద్ : (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగులు, ప్రభుత్వం (Government) కలిసి రూ. 1056 కోట్లతో ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి ఏడాదికి రూ.528 కోట్లను సేకరించనుండగా ప్రభుత్వం మరో రూ.528 కోట్లను ఇవ్వనుంది. ఈ మొత్తంలో … Continue reading Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త ఆరోగ్య పథకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed