Telangana: రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయాలి

హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఐపి)ని అమలు చేయాలని తెలంగాణ (Telangana) ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే ప్రకటించాలని నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. 2025-28 సంవత్సరాలకు సంబంధించిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం ఆదివారం అబిడ్స్ లోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ సమావేశంలో 2025-28 … Continue reading Telangana: రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయాలి