Telangana MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ
Telangana MLA Disqualification: తెలంగాణలో రాజకీయంగా అత్యంత ఆసక్తి రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. శాసనసభాపతి కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపు న్యాయవాది హాజరయ్యారు. అయితే, దానం తరపున ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ తరపు న్యాయవాదులు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పీకర్ ఈ విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. Read Also: Delhi Liquor … Continue reading Telangana MLA Disqualification: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed