Telangana: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లగా, రూ.564 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ నిధులు విడుదలైతే రాష్ట్రంలోని పెండింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. Read Also: Jagtial Municipality : జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై తెరపడిన ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా(Telangana) మొత్తం 1.45 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు సుమారు 60 వేల … Continue reading Telangana: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.564 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్