Telangana: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

Telangana : గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ. 259.36 కోట్లను విడుదల చేసింది. ఇది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఊరటనిచ్చే పరిణామమని పంచాయతీరాజ్(Panchayati Raj) శాఖవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల జాప్యంతో రెండేళ్లుగా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి … Continue reading Telangana: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్