Telangana Education: పిఎంశ్రీ స్కూళ్లను పరిశీలించనున్న సివిల్ సర్వెంట్స్

25 వరకు కొనసాగనున్న పరిశీలనలు Telangana Education: రాష్ట్రంలోని పిఎంశ్రీ పాఠశాలలను కేంద్ర సివిల్ సర్వెంట్ అధికారులు పరిశీలించనున్నారు. కేంద్ర అధికారుల పరిశీలనలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్వయంగా పిఎంశ్రీ స్కూల్స్ ను పరిశీలించి వాటిలో పిఎంశ్రీ పథకం అమలుతీరును తనను తెలియజేయాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలో కొనపారుతును పిఎంట్ ప్రారంభించారు. కేంద్ర అధికారులు ఈ నెల 18 నుంచి … Continue reading Telangana Education: పిఎంశ్రీ స్కూళ్లను పరిశీలించనున్న సివిల్ సర్వెంట్స్