Telangana: పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు
Telangana : తెలంగాణలో డ్రగ్స్ దందాలు చేస్తూ పరారీలో వున్న 3228 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్ల కోసం ఈగల్ (పూర్వపు టి. నాబ్) అధికారులు గత నెల 29వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 75 మంది కరుడుగట్టిన డ్రగ్స్ స్మగ్లర్లు(Drug smugglers) పట్టుబడగా ఇందులో 38 మంది మాదకద్రవ్యాలకు బానిసలుగా మారినట్లు తేల డంతో వీరిని వెంటనే ఎర్రగడ్డలోని మానసిక చికిత్స … Continue reading Telangana: పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed