Telangana Cotton Farmers: ఈ నెలాఖరు వరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు

Telangana Cotton Farmers: తెలంగాణలో పత్తి సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) తీపికబురు అందించింది. ఈ సీజన్‌లో ఆలస్యంగా చేతికి వచ్చిన పంటను దృష్టిలో ఉంచుకుని, పత్తి కొనుగోలు కేంద్రాల గడువును పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీతోనే సీసీఐ పత్తి కొనుగోళ్లు ముగియాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఇంకా రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని, ఆలస్యంగా … Continue reading Telangana Cotton Farmers: ఈ నెలాఖరు వరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు