Telugu News: Telangana: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో కాలేజీలు తెరిచేది లేదు
తెలంగాణలో(Telangana) ప్రైవేట్ కాలేజీల(Private colleges) యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వివాదం మరోసారి ముదిరింది. గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, దసరా సెలవుల అనంతరం ఈ నెల 6వ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల(students) భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది. Read Also: Sunteck Realty: సన్టెక్ రియాల్టీ: అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు రూ. 100–500 కోట్లలో ప్రభుత్వ … Continue reading Telugu News: Telangana: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో కాలేజీలు తెరిచేది లేదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed