Telangana: 50 కులాలను సంచార జాతులుగా గుర్తించిన బిసి కమిషన్
Telangana : రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా రాష్ట్ర బిసి కమిషన్ గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. రాష్ట్ర బిసి కమిషన్ సమావేశం బుధవారం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బాల మాయ దేవి, అధికారులు డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి … Continue reading Telangana: 50 కులాలను సంచార జాతులుగా గుర్తించిన బిసి కమిషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed