Telangana: యాసంగి రైతు భరోసాకు రూ.9 వేల కోట్ల రుణం

యాసంగి పంటకాలానికి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం భారీ రుణం సమీకరించేందుకు ముందడుగు వేసింది. రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద రూ.9,000 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇండెంట్ సమర్పించింది. TG Municipal Elections : మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక ప్రకారం, ఈ రుణాన్ని వివిధ కాలపరిమితుల్లో తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. … Continue reading Telangana: యాసంగి రైతు భరోసాకు రూ.9 వేల కోట్ల రుణం