Latest News: Sulfide Paddy:పొలాల్లో పసుపెక్కిన వరి: అసలు కారణమేమిటి?

కొన్ని ప్రాంతాల్లో వరి పంట గుంపులుగుంపులుగా పసుపు వర్ణం దాల్చి ఎండిపోతూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణ పోషక లోపం లేదా నీటి సమస్యగా కనిపించినా, అసలు కారణం సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావం కావడం గుర్తించారు. సల్ఫైడ్(Sulfide Paddy) అధికంగా ఉండే నేలలో మొక్కల వేర్లకు ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఫలితంగా మొక్కలు పసుపు రంగులోకి మారి, క్రమంగా ఎండిపోతాయి. Read also: Railway Food Quality: ట్రైన్ భోజనం: నాణ్యతపై అసలైన నిజాలు ఇలాంటి నేల … Continue reading Latest News: Sulfide Paddy:పొలాల్లో పసుపెక్కిన వరి: అసలు కారణమేమిటి?